పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరుల వెన్నంటే ఉంటూ ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ యంత్రాల పంపిణీ చేపట్టాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష
ఇప్పుడంటే చాలా మంది ఫ్రిజ్లలోని చల్లని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లోని నీటిని మాత్రమే తాగేవారు. నిజానికి ఆ నీరే మనకు ఆరోగ్యకరం. మట్టికుండల్లోని చ�