పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్ద�
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దున్నపోతుల కుమార్ అనే వ్యక్తికి ఫోక్సో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలవరించింది.