నీటిపారుదల శాఖలో ఖాళీగా ఈఎన్సీ, సీఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. వారంలోగా ఖాళీపోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవలే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నతాధికారు
గురుకుల సొసైటీల్లో బోధన సిబ్బంది కోసం చేపట్టిన నియామకాల ప్రక్రియ అడుగడుగునా లోపాలమయంగా మారింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరిలో నియామక పత్రాల పంపిణీ చేసింది.
ఇటీవలి బదిలీల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్న తీరు అన్ని విభాగాల అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. పోలీస్ శాఖలో మరీ గందరగోళంగా ఉన్నది.
Collector S. Venkatrao | ఉద్యోగుల నూతన స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసి ఇంకా విధులలో చేరని వారు తక్షణమే విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు.