అప్పుడే ఏడాది గడిచిపోయింది ! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి సంవత్సరం అవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే.. 2021 జనవరి 16న క
జాతీయవాది చమన్లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చమన్లాల్ సేవలను కొనియాడారు.