MLA Sunitha Lakshma reddy | ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని, ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.
Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
Poshana Masam | టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు