చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పార్వతి అన్నారు.
హైదరాబాద్ : పోషణ అభియాన్-2021 సంవత్సరానికి రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్
ఖమ్మం : గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర�