ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�
కెమెరా, ఫొటోగ్రఫీకి ముందే.. పోర్ట్రెయిట్లు ఉన్నాయి. పూర్వకాలంలోనే మహారాజులు, మహారాణుల చిత్రాలను.. చిత్రకారులు చేతితోనే వేసేవారు. ఆయా చిత్రాల్లో పాలకుల వ్యక్తిత్వం, మానసిక స్థితిని కళ్లకు కట్టినట్టు చిత�
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ, గౌడ సంఘం ఆధ్వర్యంలో పసుపులేరు ఒడ్�
గిరిజన తండావాసుల కళ సాకారమైంది. మెదక్ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలు చేస్తానన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చారు. మెద క్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ లపంచాయతీలను చేయించారు. గిరిజనుల చిరకాల �