రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర బాధ్యుడు పూర్ణచందర్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్య�
మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ మృతి కేసులో నిందితుడు పూర్ణచందర్ ను విచారణ నిమిత్తం 3 రోజులపా టు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఉత్తర్వుల�
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. శుక్రవారం జవహర్నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెకు అంబర్నగర్లోని శ్మశానవాటికలో అంతిమ స