ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �
హరిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. కా
కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడ�