కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పార్ట్టైమ్ పొలిటీషయన్ అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరలు ఎవరు కల్పిస్తారో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. శనివా
తమిళిసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డువస్తుందా? అని ప్రశ్నిం
మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు.