VK Pandian | ఒడిశాలో చాలా కాలం అధికారంలో ఉన్న బీజు జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి రెండు విచారణ కమిషన్ నివేదికలు మాయమైనట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆరోపిం�
TMC MP moves Calcutta HC | పోలీస్ సమన్లకు వ్యతిరేకంగా హైకోర్టును టీఎంసీ ఎంపీ ఆశ్రయించారు. పోలీసుల నోటీసులు చట్టవిరుద్ధమని విమర్శించారు. తనను బెదిరించేందుకు పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ కర్ణాటక శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోకు సంబంధించి బెంగళూరు పొలీసులు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ హెడ్ అమి
లక్నో: తన కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనప