కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హెచ్.నరేశ్ కథనం ప్రకారం.. తిలక్నగర్ ప్రాంతానికి చెందిన సోమయ్య �
పోలీసుల అదుపులో చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా ఉన్నదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని ముఠాలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాయని, ఆ మ�
ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వ�
నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ ఫైరింగ్లో పోలీస్ అధికారులకు 9 ఎంఎం పిస్టల్, రివా�
జిల్లాలోని ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తో ఆదివారం టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించి, ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకుంది.