Raja Singh | గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు కీలక నోటీసులు జారీ చేశారు. భద్రతా సిబ్బంది లేకుండా బయట తిరగవద్దని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆదివారం సాయంత్రం నోటీసులు జారీ చేశార�
కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై ఏఐ ఫొటో రీట్వీట్ చేశారన్న కేసులో గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన నోటీసుకు సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు.
హీరో రాజ్ తరుణ్కు (Raj Tarun) నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా తాఖీదులిచ్చారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరు�
టీపీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి మార్కెట్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం అనే ఫేస్బుక్ పేజీలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీని కించపర్చేలా ఫొటోలను పోస్టు చేశారని ఆదయ్యనగర్కు చెందిన బీఆ�