గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇప్పుడు భయం గుప్పిట్లో వణికిపోతున్నాయి, ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన కాలనీలు, వ్యాపార కేంద్రాలు, రాత్రి వేళల్లో నేడు దొంగల భయంతో ఆందోళనకు గురవుతున్నాయి. �
పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభాన
మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..