ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు.
Election Code | ఎన్నికల ప్రవర్తన నియమావళి(Election Code) ఆమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25.66 లక్షల నగదు, రూ.56.39 లక్షల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల
పోలీస్శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. గురువారం కోటపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది.