అవినీతికి పాల్పడిన ఓ పోలీసుపై వేటు పడింది. తోటి సిబ్బందితోపాటు స్నేహితులను మోసం చేసిన కేసులో సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ �
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..’ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే ఈ డైలాగు దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. సమాజరక్షణతోపాటు క్�