ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ)గా సునీల్దత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం సీపీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి�
వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె
జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ కిడ్నాప్, హత్య కేసు మిస్టరీ వీడింది. కేసును సీరియస్గా తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ ఢీకొట్టడంతోనే మహిళ మృతిచెందిందని నిర్ధారించారు. ఖమ్మం నగరంలోని పోలీస్ క�
ఈ నెల 18న ఖమ్మంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్�