పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చో�