వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.
పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చో�