దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవారం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. మమ్మల్ని చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ.. అంటూ భక్తుల కేరింతలు, జయ జయ ధ్వానాలు �
పోలేపల్లి ఎల్లమ్మ సిడె ఉత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారి సమక్షంలో వేడుక ఆధ్యంతం ఆనంద భరితంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని
కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ �