ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సరారు తాజాగా లేఖ రాసిం�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�