పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలో 25న ప్రత్యేకంగా ప్రగతి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణతోపాటు సంబంధిత రాష్ర్టాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం డ్యామ్న
Telangana | నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి కోరారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో