నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
హన్మకొండలో ఈనెల 11న లక్ష మందితో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కటంగ�