ఓసీల న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11గంటలకు నిర్వహించే ‘ఓసీల మహాధర్నా’ను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక�
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
హన్మకొండలో ఈనెల 11న లక్ష మందితో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కటంగ�