పెద్దలు పేకాడితే ఇది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీసుల తీరు. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే పోలీసులు ఆర్థికం�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ను సిబ్బంది పేకాట క్లబ్బుగా మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్తోపాటు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడ�
పేకాట రాయుళ్లు బరి తెగించారు. ఏకంగా బంకెట్ హాల్ను రెంట్కు తీసుకుని పేకాట క్లబ్గా మార్చేశారు. దీనిపై ఉప్పందడంతో కమ్మర్పల్లి పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 35 మందిని అరెస్టు చేశారు.