ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు స�
ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ