పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళి గుర్తింపును మరో పదేండ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మిసెస్ తెలంగాణ మమతాత్రివేది అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసో�
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi).. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు.