కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువవుతున్నది. వేటగాళ్లు అటవీ జంతువులను వెంటాడి చంపడం కలకలం రేపుతున్నది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వె�
Siricilla | నాటు బాంబులను(Natu bomb) తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న(Poachers) ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 24 గంటలు గడువక ముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్
అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప�
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులక�