రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించగా..ఈ జాబితాలోకి మరిన్ని బ్యాంకులు చేరాయి.
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిటర్లకు నజరానా ప్రకటించింది. అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది.
కనీస బ్యాలెన్స్ ఖాతాల నుంచి రూ.170 కోట్లు వసూలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రభుత్వానికి చెందిన ఆర్థిక సేవల సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కన�