మధ్యాహ్న భోజన పథకం(పీఎం పోషణ్) లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతున్నది. స్వీకరించే వారి సంఖ్య ఏటా క్రమంగా పడిపోతున్నది. ఏడాది వ్యవధిలోనే 1,90,842 (రెండు లక్షల) విద్యార్థులు తగ్గిపోయారు.
ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లను మార్చుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే వాటాను మాత్రం పెంచడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఐదేండ్లకుగాను రూ.1.30 లక్షల కోట్లు రూ.31,733 కోట్లు భరించనున్న రాష్ర్టాలు పథకంలో ప్రి-ప్రైమరీ స్కూళ్లకూ చోటు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన వేడ