కొత్తూరు : విజయ గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న నిర్వహించే టీఆర్ఎస్ విజయ గర్జన సన్నాహక సమావేశాన్ని మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు భగద్గీత ఆధ్వర్యంలో
రంగారెడ్డి : పార్టీ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరికి ముఖ్య నాయకులు, ఆహ్వానిథులు అందరూ తరలిరావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ�
పరిగి : హైదరాబాద్లోని హైటెక్స్లో సోమవారం నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి వికారాబాద్ జిల్లా నుంచి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10గంటల వరకు ఆహ్వాని�
మహేశ్వరం : ‘టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి.. వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు ఉప్పెనలా తరలివచ్చి విజయవంతం చేయాలి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్�
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షాద్నగర్ : దేశంలోని ఏ రాష్ట్రంలో కూడ లేని విధంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్నా ఏకకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్�
శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల