క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య మొదలైన గొడవలో ఓ యువకుడిపై ఐదుగురు వ్యక్తు లు దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. నాగల్కడ్మూర్, ధర్మాపూర్కు చెందిన యువకులు మంగ�
క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నగరంలోని బోయినపల్లికి ప్రణీత్ (32) తన తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం రాంపల్లిదాయరలోని మైదానానికి వచ్చారు.
Heart Attack | గుండెపోటు (Heart Attack) మరణాలు ఇటీవలె కాలంలో పెరిగాయి. అప్పటి వరకూ బాగానే ఉన్న వాళ్లు అంతలోనే ఉన్నచోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా క్రికెట్ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించాడు.
Indian Army | వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండుదేశాల మధ్య వివాదానికి కేంద్రంగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ నిలిచిన విషయం తెలిసిందే. ఇరుదేశాలకు చెందిన సైనికుల మ�