మహేశ్వర మహా పిరమిడ్ గురువు పత్రీజి జయంతి సందర్భంగా సోమవారం కడ్తాల్లోని ట్రస్ట్ ఆవరణలో సభ్యులు మొకలు నాటారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొకలు న
సింగరేణిలో వృక్ష రోపన్ | కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు.
ఎంపీ లింగయ్య యాదవ్ | వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమైందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు