చౌక గృహాలకు రుణాలు అందించే ఎస్ఎంఎఫ్జీ గృహ శక్తి..తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు శాఖలు ఉండగా, వచ్చే రెండేండ్లకాలంలో మరో 3 నుంచి ఐదు శాఖలను ప్రారంభించాలనుకు
టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఏడేండ్లు అవుతున్న సందర్భంగా రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.299 మొదలుకొని రూ.749, రూ.2,999 ప్లాన్లపై అదనపు డాటా, ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనల�
కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు.