పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్లో మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది.
ప్లేస్మెంట్ డ్రైవ్లో ఐఐటీ-బాంబే విద్యార్థులు గత రికార్డులను తిరగరాశారు. ఓ విద్యార్థికి రూ.3.7 కోట్ల వార్షిక వేతనాన్ని ఓ అంతర్జాతీయ సంస్థ ఆఫర్ చేసిందని, దేశీయ సంస్థల నుంచి అత్యధికంగా రూ.1.7కోట్ల ఆఫర్ వచ�
IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో ఓ గ్రాడ్యుయేట్కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది. 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీలు లభించాయి.