IIM-Indore | ఐఐఎం-ఇండోర్ లో వివిధ కార్పొరేట్ సంస్థలు నిర్వహించిన ప్లేస్ మెంట్స్ ఇంటర్వ్యూల్లో ఒక విద్యార్థికి ఈ-కామర్స్ సంస్థ ఏడాదికి రూ.కోటి వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ ఏడాది నిర్వహించిన చివరి ప్లేస్ మెంట్స్ �
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దాదాపు 10కి పైగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 483 మంది ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్�
సమీర్కు 42 ఏండ్లు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి పదేండ్లు, మరొకరికి ఏడేండ్లు. తల్లిదండ్రులిద్దరు కూడా తనపైనే ఆధారపడ్డారు. ఒకరోజు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో సమీర్ కన్నుమూశాడు. దీంతో తన కుటుంబ�