Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Indian Navy Warship | సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీంతో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్ షిప్ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర
Hijack | హిందూ మహాసముద్రంలో (Indian Ocean) సముద్రపు దొంగలు (Pirates) మరోసారి రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో వస్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు (Bangladeshi ship hijacked).