రాశిఫలాలు| మేషం: ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.
కాకర్ల సుబ్బారావు | నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఐబీ నిర్వహించే పరీక్షలు కూడా రద్దు అదే బాటలో పలు రాష్ర్టాల బోర్డులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని �
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�
రాశి ఫలాలు| మేషం: ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిప
రాశి ఫలాలు| మేషం: ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధవహించక తప్పదు.
హైదరాబాద్| రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. నగరంలోని హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్,
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని తరిమేయడానికి వచ్చిన సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. ఈ వ్యాక్సిన్ కారణంగా అరుదైన, తీవ్రమైన రక్త�