AP High Court | పోలింగ్ రోజున తమపై దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు్ తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.
ఏపీలో అసంతృప్త పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు అధికార వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నూతన కేబినెట్లో బెర్త్ దక్కని నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం