ధర్మపురి : శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. గోదావారి నదిలో పవిత్ర స్నానాలు ఆ
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ భాగం నుంచి 57,200 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ఆదివారం సాయంత్రానికి ఐదు వరద గేట్ల ద్వారా 45,700 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట�
శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
శ్రీవారి హుండీ | ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
యాదాద్రి | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన | శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.