Tragedy | తీర్ధయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
మధిర ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం శంకర్రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మధిర డిపో నుంచి తీర్థయాత్ర బస్ సర్వీసుకు ఆయన పూజలు చ�