మానవుల్లో పంది కిడ్నీ మార్పిడికి అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ ఏడాది మధ్యలో తొలి అవయవ మార్పిడి చేపడుతున్నట్టు ‘యునైటెడ్ థెరపాటిక్స్ కార్ప్' అనే కంపెనీ వెల్లడించింది.
ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొన్న రిచర్డ్ స్లేమాన్ (62) మృతిచెందారు. రెండు నెలల కిందట మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు స్లేమాన్కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీన�
Pig Kidney | ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి (Pig Kidney Transplant) ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) తాజాగా మృతి చెందారు.
చైనాలో బ్రెయిన్ డెడ్ అ యిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగిన�
Pig Kidney To Patient | ఒక రోగికి పంది కిడ్నీ మార్పిడి చేశారు. (Pig Kidney To Patient) ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది.
Pig kidney | వైద్య చరిత్రలోనే అవయవ మార్పిడి విధానంలో పెద్ద ముందడుగు పడింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీ (Pig kidney)ని అమర్చగా.. అది రెండు నెలల పాటు సక్రమంగా పనిచేసింది.
Kidney Transplant | మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకత ఉంది. నిర్దిష్టమైన పనులను చేస్తూ జీవక్రియలు సజావుగా సాగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. అయితే వాటిలో ఏదైనా అవయవం పాడైపోతే మానవుడి పరిస్థితి ప్రాణాంతకంగా మార
బ్రెయిన్ డెడ్ మహిళకు శస్త్ర చికిత్స మూడు రోజుల పాటు పరిశీలన విజయవంతం.. పనితీరు సాధారణం అమెరికా వైద్యుల వినూత్న ప్రయోగం న్యూయార్క్, అక్టోబర్ 20: మూత్రపిండాల మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు వినూత్న