ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఖమ్మంజిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఎదుట ధర్
రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వ
ఆదిలాబాద్ జిల్లాలో వైద్యులు వాగు దాటి వచ్చి ఆదివాసీలకు వైద్యం అందించారు. ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి పీహెచ్సీ వైద్యురాలు అనూరాధతోపాటు వైద్యుడు సంతోష్ శుక్రవారం వాగును దాటి వచ్చి జెండాగూడలో వైద�