హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో 26 రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగ�
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో �
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్లో రైతుబంధు అందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిన
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పేమెంట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాలకూ డిజిటలైజేషన్ విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే వాణిజ్య బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్క్లేవ్లో ఆయన పర్యటించి..