ఫార్మసీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 550కోట్లు బకాయిపడ్డది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కారు ఈ కాలేజీలకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాలేజీలను నడపడం తమ వల్ల కావడంలేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస�
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది. యూనియన్ ప్రెసిడెంట్ టీ జైపాల్రె
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలలను బంద్ చేసి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాలల విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
TG PGECET | టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి అధికారులు రీషెడ్యూల్ విడుదల చేశారు. టీజీ పీజీఈసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఈ నెల 24వ తేదీ లోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సర్టిఫికెట్లను కూడా
సాంకేతిక టెక్నాలజీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని ఈపీఏఎం సిస్టమ్స్ సీనియర్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మాన్యుయెల్ గోసులా అన్నారు.
ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. తనిఖీలకు ఇన్స్పెక్టర్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవ