కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్సీలు, సీఆర్సీల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేసే విషయంలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది.