పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం పెట్రో ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ ధరలను 43 శాతం, హైస్పీడ్ డీజిల్ ధరలను 50 శాతం పెంచింది.
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగ
ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ఆటో వాలలు వాపోతున్నారు. సికింద్రాబాద్, దిల్సుక్నగర్, అమీర్పేట, సనత్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్ల వద్ద ఆటోలు ఎల్�