రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హైద�
ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ఆటో వాలలు వాపోతున్నారు. సికింద్రాబాద్, దిల్సుక్నగర్, అమీర్పేట, సనత్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్ల వద్ద ఆటోలు ఎల్�