ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్
ఒంటరితనం మనుషులకేనా? శునకాలనూ కుంగదీస్తున్నది. ఫలితంగా వాటి మానసిక స్థితిలో తేడా వస్తున్నది. చురుకుదనాన్ని కోల్పోతున్నాయి. హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి. మునుపటి క్రమశిక్షణను వదిలేస్తున్నాయి. నిజా�
పెంపుడు జంతువులను పెంచుకొనే అభిరుచి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వేగంగా పెరుగుతున్నది. భారతదేశంలో ముఖ్యంగా కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. వాటిని కుటుంబసభ్యులుగా చూసుకుంటున్నారు. లక్షలు వెచ్చించి �
శునకాలన్నీ ఒకే చోట చేరి సందడి చేశాయి. గంతులేస్తూ.. పలు విన్యాసాలతో సత్తాచాటాయి. ఈ కనులపండువకు కేరాఫ్ అడ్రస్గా హైటెక్సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినా వేదికయింది. వందలాది శునకాలు తరలొచ్చి పెట్లవర్స్ను అల�
ఈ మధ్య హైదరాబాద్లో ఓ జంతు ప్రేమికురాలు ‘పిల్లి కనబడుట లేదు’ అంటూ దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల బహుమతి కూడా ప్రకటించింది. అక్కడక్కడా ‘మా పెంపుడు కుక్క కనిపించడం లేదు’ తరహా ప�
లండన్: పెంపుడు జంతువు ఉంటే అదనపు అద్దె చెల్లించాలని ఒక యజమాని వింత షరతు విధించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెంపుడు జంతువుల యజమానులకు అద్దె ఇంటి కష్టాలు తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాద�