ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చోడు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం గంటపాటు రాస�
దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల పరిస్థితి. ఏండ్ల కల సాకరమైందని నిశ్చింతగా ఉన్న ఆ గ్రామాల ప్రజల పాలిట అధికారుల నిర్లక్ష్య వైఖరి శాపంగా మారింది.
బల్దియాతో మా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేయవద్దని గుమ్మడిదల మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మెదక్-బాలానగర్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా, రాస్తారోకో చేశా రు.