వెనకటికి ఓ ప్రబుద్ధుడు.. పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ల వలె ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి అంకె రాశాడట. ప్రస్తుత తెలంగాణ పాలకులు అదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది కొండంత. గెలిచి �
శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏండ్లుగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్పై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలైంద�