పెంబి మండలంలో ని మందపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థలం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆ స్థలం తమదే అంటూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు, కొంత భాగం స్థలం తమది ఉందని మరొకరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చే
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథి