Union Bank Of India | జూలపల్లి మండల కేంద్రంలో సాంకేతిక సమస్యలతో తరచూ లావాదేవీలకు అంతరాయం కలగడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఓదెల నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డి.ఎ.ఎఫ్.టీ ద్వారా రూ.12 కోట్ల 75 లక్షల నిధులతో డబల్ రోడ్డు పనులకు, ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి డి 86 కెనల్ వరకు సి.సి రోడ్డు నిర్మాణం కోసం ర�